PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశ్రీశ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామికి దర్శించుకున్న వైసిపి నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల:  24-09-2024 తేదీన గోనెగండ్ల మండల కేంద్రంలో వెలసిన శ్రీశ్రీశ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి మహోత్సవం సందర్భంగా ఆది శ్రీశ్రీశ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి వార్లను దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయస్ఆర్ సిపి కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి,మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి,సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, బుట్టా శివ నీలకంఠ,బుట్టా ప్రతుల్, మాజీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్ర గౌడ్ఈ కార్యక్రమంలో ఎంపీపీ నసురుద్దీన్,బందేనవాజ్,మురళి నాయుడు,మన్సూర్,భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటరామిరెడ్డి,గడ్డం నారాయణరెడ్డి,ముగతి విరుపాక్షిరెడ్డి, మహబూబ్ బేగ్,ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపిటిసిలు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *