PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటు హక్కును వినియోగించుకున్న  వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు వైసీపీ యం యల్ ఏ, అభ్యర్తి, ఏ యం డి, ఇంతియాజ్, తమ కుటుంబ సభ్యులతో కలిసి,కొత్తపేట లోని, సెంట్, జోసెఫ్, హైస్కూల్,177 పోలింగ్ కేంద్రం లో, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం, సెంట్ జోసెఫ్ హైస్కూల్ లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

About Author