PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జోరుగా ప్రచారం కొనసాగిస్తున్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు 

1 min read

పల్లెవెలుగు వెబ్  హోళగుంద : ఆలూరు నియోజకవర్గం  అభ్యర్థి వీరుపాక్షి  గెలుపు కోసం స్థానిక  వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి  అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించార. కావున ప్రజలందరూ తమ ఓటును వైసీపీ అభ్యర్థి వీరుపాక్షి  కి యొక్క ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి  అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో  నాయకులు షఫీల్లా ,ఈసా, దొడ్డ బసప్ప, రామకృష్ణ,కృష్ణయ్య, మల్లయ్య, షేక్షావలి,  మృత్యుంజయ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author