NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అకాల వర్షంతో మిర్చి పంట నష్టం

1 min read
తడిచిన మిర్చిని చూపిస్తున్న రైతు బాలు

తడిచిన మిర్చిని చూపిస్తున్న రైతు బాలు

పల్లె వెలుగు, గడివేము;
మండలంలో శనివారం కురిసిన అకాల వర్షంతో రైతులకు నష్టాన్ని మిగిల్చింది. మిర్చి పంట వేసిన రైతులు తొలి కోత దశలో ఉన్న మిర్చి దాదాపు పది క్వింటాల్ మేర నష్టం వాటిల్లినట్టు గ్రామానికి చెందిన రైతులు బాల చెన్ని, హుసేని, రంగడు. చిన్ని, శివ, ప్రతాప్, రమణారెడ్డి తదితరులు వాపోయారు. ప్రతి సంవత్సరం అకాల వర్షంతో ఆరబెట్టిన పంటలు వర్షం తాకిడికి నష్టం వాటిల్లుతుందని, రైతులకు సబ్సిడీ పై ఆరవేసిన ధాన్యం కప్పుకోవడానికి ప్రభుత్వం సాయం చేయాలని బాధిత రైతులు కోరారు.

About Author