NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు

20 నుండి ఎంపీఈఓ’ల సమ్మె బాట
ఉద్యోగ భద్రత,జీతాలు పెంచాలి గత 12 ఏళ్లుగా అరకొర జీతాలే.. నందికొట్కూరు న్యూస్ నేడు: గత 12 సంవత్సరాల నుండి అరకొర జీతాలతోనే మా కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఇప్పటికైనా మజితాలను పెంచాలని వ్యవసాయ …
ఎస్ టి యు టెట్ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోండి
ఎస్ టి యు సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ.  న్యూస్ నేడు, పత్తికొండ:  ఎస్ టి యు తయారుచేసిన టెట్ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ టి యు సీనియర్ నాయకులు …
25 మంది రంగస్థలం కళాకారులకు ఆత్మీయ సన్మానం …
కర్నూలు జిల్లా రంగస్థల,కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కర్నూలు నగరం నందలి కేంద్ర గ్రంథాలయం పాత బస్టాండ్ నందు, జాతీయ కళానంది, కర్నూలు, న్యూస్​ నేడు:  పురస్కార, రంగస్థల కళాకారులు 25 మందికి ఉభయ …
శ్రీ భక్త కనకదాస విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఘన ఆహ్వానం
మధాసి మాదారి కురువ సంఘం నాయకుల ఆహ్వానం – సమాజ సేవలో ముందుండే నాయకుడిగా గోవింద్ గౌడ్ సేవలను కొనియాడిన సంఘ ప్రతినిధులు హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలోని మధాసి మాదారి …
సీఎం పర్యటన విజయవంతానికి అత్యవసర సమావేశం
– టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి పిలుపు ఆలూరున్యూస్ నేడు: ఈ నెల 25న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్పరి మండలంలో పర్యటించనున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాబోయే రెండు …
లీకేజీని తక్షణమే మరమ్మతు చేసి తాగునీటి వృథాను నివారించాలి: ఎమ్మెల్యే కోట్ల
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని బావిపల్లె క్రాస్  సమీపంలో తాగునీటి పైపులైన్ లీకేజీ కారణంగా నీటి వృథా జరుగుతున్న విషయం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  …
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే కోట్ల
ప్యాపిలి న్యూస్ నేడు: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సచివాలయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలని  ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా …
గోరుకల్లు వాటర్ గ్రిడ్ పంప్ హౌస్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే
ప్యాపిలి న్యూస్ నేడు:- ప్యాపిలి మండలంలోని ఏనుగుమర్రి గ్రామంలో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఏర్పాటు చేస్తున్న వాటర్ గ్రిడ్ పైప్‌లైన్ పంప్ హౌస్‌ను సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని గురువారం డోన్ శాసనసభ్యులు …
ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నది విద్యార్థులకు మెరుగైన సేవలు అందించడానికే”
– ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్యాపిలి న్యూస్ నేడు: "ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నది విద్యార్థులకు మెరుగైన సేవలు అందించడానికే అని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి …
ఎల్‌ఎల్‌సీ కాలువకు తాగునీటి విడుదల ప్రారంభం
కర్నూలు, బళ్లారి జిల్లాల ప్రజలకు ఊరట కర్నూల్ న్యూస్ నేడు: తుంగభద్ర జలాశయం నుంచి ఎల్‌ఎల్‌సీ (లో లెవల్ కెనాల్) కాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం గురువారం ఉదయం 9.30 గంటలకు నీటి …
“సైబర్ నేరాల పై అవగాహన సదస్సు “
కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో  స్థానిక  దుపాడు నందుగల అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ నందు    సైబర్ క్రైమ్స్ పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా …
నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాల అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి కర్నూలు, న్యూస్​ నేడు : జిల్లాలో నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాలలు సమర్థవంతంగా పనిచేసేలా అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి వైద్య అధికారులను …
విద్యార్థి క్యాబినెట్ ఎన్నికలు విజయవంతం
కర్నూలు, న్యూస్​ నేడు:  నారాయణ రెసిడెన్షియల్ స్కూల్, వైబీ క్యాంపస్, కర్నూలులో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థి క్యాబినెట్ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో, క్రమశిక్షణతో మరియు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ …
ముగిసిన జిల్లా స్థాయి యోగా పోటీలు
యోగ పోటీల బాలుర ఛాంపియన్ ఇండస్ జట్టు,బాలికల కేశవరెడ్డి పాఠశాల జట్టు కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా యోగ సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన …
గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి
 ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎన్. కృష్ణయ్య డిమాండ్ న్యూస్ నేడు, పత్తికొండ:  గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం, ఊరి పరిశుభ్రత కోసం పగలు, రాత్రి శ్రమిస్తున్న పంచాయతీ కార్మికుల పట్ల అధికారులు, ప్రభుత్వం …
అంత్యోదయ అన్నా యోజన పథకం కుదించే యువజనను మానుకోవాలి
సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి  న్యూస్ నేడు,పత్తికొండ :  కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆకలి తీర్చడానికి వామపక్షాల ఒత్తిడితో ప్రవేశపెట్టిన అంత్యోదయ అన్నయోజన పథకాన్ని బిజెపి కేంద్ర ప్రభుత్వం కుదించాలని …
రైతులకు భారంగా బీమా ప్రీమియం…
పంటల బీమా ప్రభుత్వమే చెల్లించాలి… సిపిఎం  న్యూస్ నేడు, పత్తికొండ  : వర్ష బావ పరిస్థితులు, గత కొన్ని ఏళ్లు గా వ్యవసాయానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతూ, ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోతున్న …
బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ హరిత
జఫురుల్లా సీఐగా,కృపావర కుమారీ ఎస్ఐగా పదోన్నతి సన్మానించిన ఎమ్మెల్యే.. నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖలో నూతన ఎస్సైగా ఎం హరిత మంగళవారం ప్రొహిబిషన్ ఎక్సైజ్ …
ధర్మబద్దమైన ప్రవర్తన తోనే సమాజంలో నిజమైన శాంతి, సామరస్యం
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే. నందికొట్కూరు నందు ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు నందికొట్కూరు, న్యూస్​ నేడు:  ధర్మమే మానవులను స్థిర మతులుగా, హిత మతులుగా, మహిత మతులుగా తీర్చిదిద్దుతుందని, అటువంటి ధర్మాన్ని …
గడువు పెంపు.. మిగిలిన వారు ఎన్యూమరేషన్ చేసుకోవాలి
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కర్నూలు, న్యూస్​ నేడు :  మంగళవారం భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ గడువును ఈ …