NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు

‘ముస్లిం ‘ లకు ‘ జి ఎన్ ఆర్’ ఇఫ్తార్ విందు…
సేవ చేయడం…. పుణ్య ఫలం.. జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు జిల్లాలోని గాయత్రి స్టేట్లో బిర్లా గడ్డ మసీదులో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు …
చిన్నారుల ఎదుగుదల.. అభివృద్ధిపై అవగాహన
సూపర్ వైజర్లు వరలక్ష్మి, రేణుకా దేవి ఆధ్వర్యంలో అవగాహన.. మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : చిన్నారుల అభివృద్ధి వారి ఎదుగుదల అభివృద్దే ముఖ్య ఉద్దేశమని మిడుతూరు అంగన్ వాడీ సూపర్వైజర్లు వరలక్ష్మి, …
వైసిపి పార్టీ నాయకులను తెదేపా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు…
వర్గ విభేదాలు వీడి పార్టీ బలోపేతం కోసం కృషి చేయండి… స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం… కార్యకర్తల సమావేశంలో తెదేపా ఇన్చార్జి తనయుడు, యువ నాయకుడు గిరి మల్లేష్ గౌడ్ హోళగుంద …
అట్టహాసంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లు
పత్తికొండ , న్యూస్​ నేడు:  పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నిక కోసం మొదటి రోజు నామినేషన్లు అట్టహాసంగా దాఖలు అయ్యాయి. గురువారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో ఉన్న బార్ …
సమాజసేవతోనే సంతృప్తి – మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్
కర్నూలు, న్యూస్​ నేడు : సమాజ సేవతోనే సంతృప్తి కలుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ప్రతి వ్యక్తీ తన సంపాదనలో కొంత శాతం సమాజ సేవకు వినియోగిస్తే దేశం …
అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ర్ట ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను  సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా …
ఫ్లోరోసిస్ వలన కలిగే సమస్యలపై అవగాహన
కర్నూలు, న్యూస్​ నేడు:  జాతీయ ఫ్లోరోసిస్ నివారణ ,నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టర్. సుధాకర్  చిన్నటేకూరు గ్రామాములో  గ్రామస్తులకు  ,ఫ్లోరోసిస్ వలన కలిగే సమస్యలపై అవగాహన కల్పించినారు,అనంతరం మాట్లాడుతూ సాధరణంగా …
ఆర్​యూ నూతన వీసీ ని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు
కర్నూలు, న్యూస్​ నేడు:  రాయలసీమ యూనివర్సిటీ నూతన వీసీ గా బాధ్యతలు చేపట్టిన బసవరావు ని తెలుగుదేశం పార్టీ ఐటిడిపి జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి …
సబ్సిడీ రుణాలను ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోండి..
రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర కర్నూలు, న్యూస్​ నేడు:  ఆర్యవైశ్యులకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం 2024-2025 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన …
కీచక ఉపాధ్యాయుడు బోజన్న ను ఉద్యోగం నుంచి తొలగించాలి
విద్యాబోధనలు అందించాని మానవ మృగం లైంగిక వేధింపులకు గురై ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు అగ్రహం తో వుగిపోయిన తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయుని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలి సీఐ రామిరెడ్డి, ఎస్సై మధుసూదన్, …
సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శుల సమావేశం
హొళగుంద న్యూస్​ నేడు : హొళగుంద ఎంపీడీఓ కార్యలయం లో సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శి లు సమావేశం లో ఆదోని ఆర్ డబ్ల్యు ఎస్ ఈఈ పద్మజ డిఈ  మల్లికార్జునయ్యకు వినతి పత్రం …
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి…
మహానంది, న్యూస్​ నేడు:  మహానంది లో జరుగుతున్న నాగనంది వసతి గృహాల కూల్చివేత పనుల వద్ద ప్రమాద వశాత్తు మరణించిన వారి కుటుంబాలకు దేవాదాయశాఖ తరపున ఆర్థికంగా ఆదుకోవాలని శ్రీశైల నియోజక వర్గం, …
బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం… ఆర్ జె సి
మహానంది, న్యూస్​ నేడు:  నాగనంది సధనం కూల్చివేతలో జరిగిన ప్రమాద ఘటన లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమీషనర్ చంద్రశేఖర ఆజాద్ తెలిపారు. …
ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని  జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలియజేశారు.బుధవారం ఉదయం  నగరం లోని రాజానగర్ లో …
నాటుసారా పై అవగాహన సదస్సు…
న్యూస్​ నేడు, కర్నూలు:  ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల ఓర్వకల్లు మండలంలో  నవోదయం కార్యక్రమంలో భాగంగా నాటుసారా అవగాహన సదస్సు నిర్వహించి నాటు సారా రహిత గ్రామంగా ఉండాలన్న ప్రభుత్వ …
సకాలంలో విధులకు వచ్చి పనులు పూర్తి చేయాలి
కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్యాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం ఆసుపత్రి  సూపరిండెండెంట్ డాకె.వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ:– కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల బుధవారం పరిపాలనా సిబ్బందితో ఆసుపత్రి మరియు …
భూ సమస్యలకు సత్వర పరిష్కారం..జిల్లా జాయింట్ కలెక్టర్
ఆదోని, న్యూస్​ నేడు: జిల్లాలో రీ సర్వే గ్రామ సభ, రెవెన్యూ సదస్సులలో నమోదైన భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య  తెలిపారు. బుధవారం …
వైభవంగా శ్రీ సుయతీంద్ర తీర్థుల మధ్యారాధన
మంత్రాలయం, న్యూస్​ నేడు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుయతీంద్ర తీర్థుల సమరాధధనోత్సాల లో భాగంగా బుధవారం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర …
పదవ తరగతి విద్యార్థుల  జీవితాలతో అధికారులు ఆటలాడటం తగదు
పదవ తరగతి తెలుగు పరీక్ష పేపర్ ను ఆలస్యంగా ఇచ్చినటువంటి చీఫ్ స్కాడ్ మరియు ఇన్విజిలేటర్ల ను సస్పెండ్ చేయాలి ఎమ్మిగనూరు, న్యూస్​ నేడు:  ఎమ్మిగనూరు   పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి …
గర్భిణీలకు అవసరమైన పరీక్షలు చేయాలి
న్యూస్​ నేడు, డోన్​:  బుధవారం  లద్ధగిరి ప్రాథమిక ఆరోగ్యాన్ని సంచార చికిత్స కార్యక్రమం అధికారి డాక్టర్. రఘు  ఆకస్మికంగా తనిఖీ చేశారు,అనంతరం మాట్లాడుతూ ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ లో  భాగంగా గర్భిణీలకు అవసరమైన …