NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు

కుమారుడి అవయవదానంతో ఇతరుల జీవితాల్లో వెలుగులు
మంత్రాలయం న్యూస్ నేడు : రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడి బ్రైన్ డెడ్ కావడంతో ఇక తమ బిడ్డ తమ నుంచి భౌతింకంగా దూరమవుతున్నాడని తెలిసిన తల్లిదండ్రులు ఇతరుల జీవితాల్లో నైనా వెలుగులు …
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలు సృజనాత్మక పోటీలు
పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం – జూన్ 5న నిర్వహణ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కర్నూలు, న్యూస్​ నేడు : ప్రపంచ …
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
ఆదోని, న్యూస్​ నేడు:  ఎన్టీఆర్ పేదలకు పెన్షన్ పంపిణీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆదోని మండలం బైచిగెరి గ్రామంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి …
ముస్లిం మైనారిటీలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించాలి – షేక్ బషీర్ అహ్మద్
కర్నూలు , న్యూస్​ నేడు:  ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో ఒక స్థానాన్ని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కి …
నేడు మండల సర్వసభ్య  సమావేశం
ప్యాపిలి (న్యూస్ నేడు) : నేడు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం 10:30 గంటలకు ప్యాపిలి పట్టణంలోని …
పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్పవు
ఉద్యోగులు విధులను శ్రద్ధతో నిర్వర్తించండి క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగండి నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కర్నూలు, న్యూస్​ నేడు:  సోమవారం నగరంలో ప్రతి శానిటేషన్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుపడాలని, మార్పు …
అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన … శ్రీ జె. బాబు ప్రసాద్
కర్నూలు, న్యూస్​ నేడు:  ఎస్పీ కి క్యాంపు కార్యాలయంలో కర్నూల్ ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలిసిన … అడిషనల్ ఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ కర్నూలు డీఎస్పీగా …
ఖరీఫ్ సీజన్‌లో రైతులు, కౌలు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
రైతు సంఘం (సిపిఐ) ప్యాపిలి (న్యూస్ నేడు) : ప్యాపిలి తాసిల్దార్ భారతి కి రైతు సంఘం, సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి …
కరెంటు వైర్ల చోరీ కేసులో ఐదుగురు దొంగల అరెస్టు
రూ.1.05 లక్షల విలువైన 1500 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్లు స్వాధీనం హోళగుంద న్యూస్ నేడు: నెరనికి గ్రామ సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో జరిగిన కరెంటు వైర్ల చోరీ కేసును హొలగుంద పోలీసులు ఛేదించి …
ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్ల పంపిణీ
పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. నందికొట్కూరు న్యూస్ నేడు: వృద్ధులు,వితంతువులు వికలాంగుల ఇండ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పంపిణీ …
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి త్వరలో చర్యలు
: ఎమ్మెల్యే  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్యాపిలి ( న్యూస్ నేడు)  : ప్యాపిలి పట్టణంలోని చారిత్రాత్మక, పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానాన్ని  డోన్ శాసనసభ్యులు కోట్ల …
చిన్ననాటి స్నేహితులు..నేటి కలయిక
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ఓర్వకల్లు న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఓర్వకల్లుమండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆనాడు నెంబర్ వేసుకున్న జ్ఞాపకాలను గుర్తుకు …
అవ్వాతాతలకు అండగా కూటమి ప్రభుత్వం
– హోళగుందలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేసిన టీడీపీ నాయకులు హోళగుందన్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సూపర్ …
చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు.. మహిళలను మోసం చేసిన ప్రభుత్వం
: కురువ శశికళ కృష్ణమోహన్ ఉన్నవి ఊడపీకేసి.. రెండేళ్లలో నిలువుదోపిడీ చేశారు వైఎస్సార్‌సీపీ హయాంలోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం 33 శాతం రిజర్వేషన్ల పేరుతో మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారు …
అరికేరా గ్రామంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
లబ్ధిదారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – వైకుంఠం జ్యోతి ఆలూరు న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న …
అవ్వాతాతలకు అండగా టీడీపీ ప్రభుత్వం – ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు
పంపిణీ ఘనంగా నిర్వహణ ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన టీడీపీ నాయకులు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై హర్షం వ్యక్తం చేసిన …
ఏకాగ్రత, సాధన తొనే క్రీడాకారులు రాణించాలి
డా. వాసు రెడ్డి కర్నూలు స్పోర్ట్స్ న్యూస్​ నేడు: విద్యార్థులు ఏకాగ్రతతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని డాక్టర్ వాసు రెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా ఆర్చరీ …
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్   ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు …
డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
సైబర్ నేరగాళ్ళు చేసే మోసాలు వాటిని ఎవరు నమ్మవద్దు… కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు ఇటీవల "డిజిటల్ అరెస్ట్" అనే పేరుతో సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి… …
పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..
చాగలమర్రి  న్యూస్​  నేడు :  1983- 1984  వ సంవత్సరం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు   కొన్ని సంవత్సరాల తరువాత సమావేశమయ్యారు. ఆదివారం తాము చదివిన విద్యాలయంలో పాత …