NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు

డి.వి.ఆర్ డైమండ్స్ ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి టీజీ భ‌ర‌త్
కర్నూలు , న్యూస్​ నేడు:  క‌ర్నూలు న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో ఏర్పాటు చేసిన డి.వి.ఆర్ డైమండ్స్ ఎక్స్‌పోను రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ ప్రారంభించారు. అనంత‌రం …
పగటిపూట దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకవాలి
కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పరిధిలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని    వైద్యులు డాక్టర్. ముషా హీద్ చౌదరి మరియు మాస్ మీడియా అధికారి   ప్రకాష్ రాజ్పరిశీలించినారు,అనంతరం డాక్టర్ మాట్లాడుతు మాట్లాడుతూ చిన్నారులకు, …
పరామర్శ పేరుతో  రాజకీయ బల ప్రదర్శనా?
నిందితులను పరామర్శించడమేమిటి…? మాజీ సీఎం జగన్ పర్యటనపై  గుడిసె ఆది కృష్ణమ్మ ధ్వజం కర్నూలు, న్యూస్ నేడు : జైలులో ఉన్న నిందితులను పరామర్శించడానికి రాజకీయ బల ప్రదర్శన నిర్వహించడం అవసరమా అని …
ఉద్యోగ, నిరుద్యోగ భృతి  హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి
ఈనెల 19న కలెక్టరేట్ వద్ద నిరసనను జయప్రదం చేయండి.. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి.శ్రీనివాసులు న్యూస్ నేడు, పత్తికొండ:  కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల …
తెలుగు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోండి 
ప్రిన్సిపాల్ నయిమున్నిసాబి  న్యూస్ నేడు,  పత్తికొండ: పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు సబ్జెక్టు లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని, అర్హత కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ …
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవాలి
– లయన్స్ జిల్లా చైర్ పర్సన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్. కర్నూలు, న్యూస్​ నేడు:  దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, దేశ …
విద్యార్థులకు సృజనాత్మకత కలిగి ఉండాలి..
కర్నూలు,న్యూస్​  నేడు:  విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆవిష్కరణ, సృజనాత్మకతతోపాటు ఆచరణాత్మకమైన సమస్య పరిష్కార విధానాలు ఎంతో ముఖ్యమైనవని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పేర్కొన్నారు. యూనివర్సిటీ సెనేట్ …
శ్రీశ్రీశ్రీ ఉరుకుంద ఈరన్న స్వామివారిని దర్శించుకున్న బుట్టా దంపతులు
కర్నూలు, న్యూస్​ నేడు:  పవిత్ర శ్రావణమాసం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక , బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా …
కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన
కర్నూలు, న్యూస్​  నేడు:        కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో, తపాలా శాఖ సహకారంతో 14.08.2026న ఉదయం 10.00 గంటల నుండి కర్నూలులోని న్యాయ సేవా సదన్‌లో న్యాయ …
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఘనంగా జాతీయ జెండా ర్యాలీ
జాతీయ జెండాతో ప్రతి యువకుడు ర్యాలీలో పాల్గొనాలి హోళగుంద న్యూస్ నేడు : దేశానికి స్వాతంత్ర్యం లభించి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు హొళగుందలో …
ఆంధ్రకు నీళ్లు విడుదల చేయకపోవడం అన్యాయం
ఆంధ్ర రైతుల తాగు, సాగునీటి అవసరాలను వెంటనే తీర్చాలి నీటి వాటాను విడుదల చేయాలని టీడీపీ నాయకుల డిమాండ్ హోళగుంద న్యూస్ నేడు: తుంగభద్ర జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం సుమారు …
రైతులకు సాగునీరు విడుదల చేయాలి
రైతుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి హోళగుంద న్యూస్ నేడు: తుంగభద్ర జలాశయంలో సుమారు 90 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని దిగువ ప్రాంతాల రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు …
తుంగభద్ర దిగువ కాలువకు సాగు, తాగునీటిని వెంటనే విడుదల చేయాలి
రైతుల సమస్యను మంత్రి నిమ్మల రామానాయుడు, కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి దృష్టికి తీసుకెళ్లిన తుంగభద్ర ప్రాజెక్టు కమిటీ ప్రతినిధులు కర్నూలు న్యూస్ నేడు: 2026 ఖరీఫ్ సీజన్‌లో తుంగభద్ర …
ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలి
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే. తెర్నేకల్లులో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు కర్నూలు, న్యూస్​ నేడు:  మన భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి మన ఆచార వ్యవహారాలే పునాదని, మన పూర్వీకులు …
ఏపీఓఎస్ఎస్ 2026–27 ప్రవేశాలపై కర్నూలులో సమీక్ష
కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాలపై రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.అర్హులైన ప్రతి విద్యార్థికి ఓపెన్ …
ప్రసూతి మరణాలు జరగకూడదు
ఆశా, ఏఎన్‌ఎంలు గర్భిణీలకు అందుబాటులో ఉండాలి.. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి కర్నూలు, న్యూస్​ నేడు : జిల్లాలో ప్రసూతి మరణాలు సంభవించకుండా ప్రతి గర్భిణీకి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు …
జగనన్నను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది
ఓర్వకల్లు విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన కురువ శశికళ కృష్ణమోహన్ ఆలూరు న్యూస్ నేడు: ఓర్వకల్లు విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ …
సమరయోధుల ఆశయాల బాటలో నడుద్దాం
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు దేశభక్తి నినాదాలతో తిరంగా సైకిల్ ర్యాలీ కర్నూలు , న్యూస్​ నేడు: గురువారం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. వారు కలలుగన్న దేశ నిర్మాణంలో పౌరులంతా …
‘‘ఆర్​యూలో’’  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “హర్ ఘర్ తిరంగా”
కర్నూలు, న్యూస్​ నేడు:  త్రివర్ణ పతాకంతోపాటు జాతీయ చిహ్నాలపట్ల, జాతీయతపట్ల దేశపౌరులంతా గౌరవాదరాలు పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. కేంద్ర, …
ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ లో అవగాహన
కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ ఆధ్వర్యంలో ఆగస్టు 13న అవయవదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అవయవదానం ప్రాముఖ్యత, అవయవ మార్పిడి అవసరం, దాతల …