NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు

కరాటే స్టూడెంట్స్ కి బ్లాక్​ బెల్టులు అందజేత
కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు యునైటెడ్ క్లబ్ నందు కెన్షిన్ కై గోజు ర్యూ కరాటే ఏపీ ఈ సంబంధించి సీకే కరాటే అకాడమీ కర్నూలు వారు బెల్టు గ్రేడింగ్ టేషన్ నిర్వహించడం …
అర్ టి ఇ ఫ్రీ సీట్ వచ్చిన పిల్లల సమస్యపై ఎంపీడీవో ,ఎం ఈ ఓ కు వినతి
వినతి పత్రం ఇచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు న్యూస్ నేడు హొళగుంద:  కర్నూలు జిల్లా ఆలూరు తాలూక హొళగుంద మండల నందు రైట్ టు ఎడ్యుకేషన్ ఇందులో అప్లై చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఫ్రీ …
దామోదర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన భూషి గౌడ్..
నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా పగిడ్యాల సహకార సొసైటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన దామోదర్ రెడ్డి ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది.నూతన చైర్మన్ దామోదర్ రెడ్డికి లక్ష్మాపురం గ్రామ టీడీపీ …
టీడీపీ దాడి హేయం .. మహిళల గౌరవాన్ని తుంచేసే చర్య
బీసీ మహిళా జెడ్పీ ఛైర్‌పర్సన్ గౌ. శ్రీమతి ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మిగనూరు బీసీ సెల్ అధ్యక్షులు టి. మురళి నాయుడు ఎమ్మిగనూరు న్యూస్​ నేడు:  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ …
స్మార్ట్ మీటర్ల ను రద్దుచేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు సిపిఎం ధర్నా
పత్తికొండ, న్యూస్​ నేడు:  ప్రజలపై భారాలను మోపేస్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఎం మండల కమిటీ సభ్యులు ముక్కెళ్ల  అశోక్ డిమాండ్ …
బాబు షూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమం…
హొళగుంద న్యూస్ నేడు:  ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రం నందు ఎస్​ఆర్ ఫంక్షన్ హాల్ లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల …
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…
కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష డిమాండ్ కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్రంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష …
నైపుణ్యవంతమైన యువత వల్లే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది…
యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి- లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్. కర్నూలు, న్యూస్​ నేడు:  నైపుణ్యవంతమైన యువత వల్లే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని లయన్స్ మాజీ అడిషనల్   …
పగిడ్యాల,మద్దూరు సొసైటీ చైర్మన్ల..ప్రమాణ స్వీకారం
కాలువకు నీళ్లు విడుదల రైతులకు డ్రోన్లు పంపిణీ  హాజరైన మాండ్ర శివానందరెడ్డి..ఎమ్మెల్యే నందికొట్కూరు, న్యూస్​ నేడు:  మద్దూరు మరియు పగిడ్యాల సహకార సొసైటీ నూతన చైర్మన్ లుగా కామిరెడ్డి జనార్దన్ రెడ్డి,దామోదర్ రెడ్డి …
పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలి… స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేయాలి
సిపిఎం  ర్యాలీ,ధర్నా  పత్తికొండ, న్యూస్​ నేడు : పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ, సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎర్రగుడీశ్వర్ …
స్మార్ట్ మీటర్లు బిగించవద్దు…
హొళగుంద  న్యూస్ నేడు  : సీపీఎం  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక మండల విద్యుత్ కార్యలయం  ముందు ధర్నా చేసి అనంతరం ఆపరేటర్ కి వినతి పత్రం అందజేస్తూ ధర్నాను ఉద్దేశించి …
మాకు చదువుకోవాలని ఉంది.. అధికారులు సహాయం చేయండి
హొళగుంద న్యూస్ నేడు:  మాకు చదువుకోవాలని ఉంది మా గ్రామం నుండి సరైన వసతులు లేక పొలం పనులు పోతున్నామని సరస్వతి పార్వతి లు అన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ మది. లింగదహళ్లి గ్రామం …
మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సూపర్ 6 హామీలన్నీ అమలుచేసి తీరుతాం హొళగుంద న్యూస్ నేడు  : సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో ఈ రోజు హొళగుంద లో 40భూత్  పలు  కాలనీల్లో పార్టీ నాయకులు పర్యటించడం జరిగింది. ఇంటింటికి …
తిరుమలపై స్మశాన వాటికను తొలగించండి
వీహెచ్​పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ కర్నూలు, న్యూస్​ నేడు: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం…కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమల కొండపై స్మశానం …
రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం
మంత్రాలయ, న్యూస్​ నేడు: రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం అవుతుందని టిడిపి క్లస్టర్ ఇన్చార్జ్ బారిక ఉరుకుందు అన్నారు. ఆదివారం మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి, …
గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు మంత్రాలయం , న్యూస్​ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చి తుంగభద్ర …
విజయంతో..తిరిగి రండి …
16 నుంచి  జాతీయ స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలు బాక్సర్లను అభినందనలు తెలిపిన డాక్టర్ త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ చైర్మన్​ డా. త్రినాథ్​ కర్నూలు, న్యూస్​ నేడు: చత్తీస్​ ఘట్​ రాష్ట్రం …
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
నగరపాలక కమిషనర్ కమిషనర్ పి.విశ్వనాథ్ కర్నూలు, న్యూస్​ నేడు: శనివారం నగరంలో వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. …
అధ్వానంగా మాధవరం తండా రోడ్డు
ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ను తవ్వుతున్న రైతులు గుంతలు మయంగా మారిన రోడ్డు ఇబ్బందులు పడుతున్న వాహన దారులు పట్టించుకోని అధికారులు మంత్రాలయం న్యూస్​ నేడు :  ప్రభుత్వాలు మారినా బాగుపడని …
జిల్లాలో రైతులందరికీ సాగునీరు అందిస్తాం
సీజనల్ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి రైతులు నీటిని వృధా చేయరాదు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మరియు రాష్ట్ర న్యాయ, మైనార్టీ, …