PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ.75 వేలతో ఆంజనేయస్వామికి వెండి తొడుగు

1 min read
ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిమకు వెండి తొడుగు అలంకరించిన భక్తులు

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిమకు వెండి తొడుగు అలంకరించిన భక్తులు

పల్లె వెలుగు, రుద్రవరం; మండలంలోని ఆలమూరు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిమకు దాతల సహకారంతో 75 వేల రూపాయలతో వెండి తొడుగును అలంకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామము కొలువైన శ్రీ ఆంజనేయ స్వామికి శనివారం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి ఆకు పూజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించి యాగాలు నిర్వహించారు. స్వామి ఆరాధన ఉత్సవాలు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

About Author