NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శరవేగంగా… నామినేషన్​

1 min read

పల్లె వెలుగు, ఆస్పరి:
మండలంలో రెండో విడత నామినేషన్ల ప్ర క్రియ శరవేగంగా జరుగుతోంది. మండల కేంద్రమైన కైరుప్పల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా దాసరి నారాయణ స్వామి నామినేషన్ వేయగా… వార్డుమెంబర్లుగా ఎనిమిది మంది దాఖలు చేశారు. అదేవిధంగా కారుమంచి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి చాకలి లక్ష్మి నామినేషన్ వేశారు తమతోపాటు వార్డ్ నెంబర్లు తొమ్మిది మంది వేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కి టిప్పు సుల్తాను కు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నప్ప, ఆంజనేయ, రాజు, కౌలుట్ల, వీరేష్, సరిత మహిళలు సునీత, సరిత తదితరులు పాల్గొన్నారు.

About Author