PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10 కుటుంబాలు  వైసీపీ నుండి టీడీపీలోకి చేరిక                         

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  తుగ్గలి మండలం రాంపురం గ్రామంలోని పది కుటుంబాలు వైసీపీ నుండి టిడిపిలోకి చేరారు. ఈ మేరకు శనివారం పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్యాం కుమార్  సమక్షంలో రాంపల్లి గ్రామస్తులు అది కుటుంబాలకు చెందినవారు తెలుగుదేశం పార్టీ లోకి లాంఛనంగా చేరారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కే. ఈ. శ్యాం కుమార్ వారికి తెలుగుదేశం కండువాలు వసి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై విసిగి వేసారి వైసిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆరువ అశోక్, రంగయ్య, నరేంద్ర, వనమాల పురుషోత్తం, శ్రీకాంత్, జనార్ధన్, తలారి రాముడు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author