PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి వీడి టిడిపిలోకి 10 కుటుంబాలు చేరిక..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంగడిగరేవుల గ్రామానికి చెందిన 10 కుటుంబాలు కంది శ్రీనివాసులు ఆధ్వర్యం లో శుక్రవారం నాడు, గౌరు చరిత వెంకట రెడ్డి దంపతుల సమక్షంలో వైసీపీని వీడి వారి నివాసం మాధవి నగర్ లో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వీరిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ లో చేరినవారు వెంకట రమణ,నారాయణ, జంబులయ్య,చాకలి రాముడు,ఈశ్వరయ్య, ముత్కురు నాగ షెశులు,బొజ్జ వెంకటయ్య,చేరారుఈ కార్యక్రమం లో కంది శ్రీనివాసులు, మండ్ల స్వామి చంద్రుడు,రవి,జoబులయ్య,తదితరులు పాల్గొన్నారు.

About Author