PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామూహిక వివాహలకు 10 వేల రూ. విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండల కేంద్రం లో శివస్వాములు ఆధ్వర్యంలో సామూహిక వివాహలకు ఆలూరు తాలూకా వైయస్సార్ సీపీ ఇంచార్జి వీరుపాక్షి 10000వేలు రూపాయలు విరాళం ఇచ్చారు. యువ నేత యస్ కె గిరి మాట్లాడుతు వీరుపాక్షి సేవ కార్యక్రమం ముందు ఉంటారు. సామూహిక వివాహాలు కులలు అతీతంగా జరపడం శుభపరిమాణం అన్నారు ఈ కార్యక్రమం లో కో కన్వీనర్ రవి తిమ్మాప్ప పల్గొన్నారు.

About Author