PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లోయలో పడ్డ వాహనం: 11 మంది మృతి

1 min read


పల్లెవెలుగు వెబ్: ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రయాణికులతో వెళుతున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. బుల్హాద్‌ – బైలా రహదారిపై వికాస్‌నగర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

About Author