NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాజాగా 11వేల కేసులు, 266 మరణాలు

1 min read


పల్లెవెలుగు వెబ్: దేశంలో కొత్తగా 11వేల451 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో క‌రోనాతో 13,204 మంది కోలుకున్నారు. తాజాగా 266 మంది మృతి చెందారు. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 4,61,057కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,42,826 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 3,37,63,104 మంది కోలుకున్నారు.

About Author