PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

17 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : న‌వంబ‌ర్ లో బ్యాంకుల‌కు 17 రోజులు వ‌రుస సెల‌వులు రానున్నాయి. ఆర్బీఐ ప్రక‌టించిన సెల‌వుల జాబితా ప్రకారం పండుగ‌లు, సాధార‌ణ సెల‌వులు క‌లిపి మొత్తం 17 రోజులు బ్యాంకులు ప‌నిచేయ‌వు. ఏపీలో మాత్రం కేవ‌లం 8 రోజులు మాత్రమే బ్యాంకులు ప‌నిచేయ‌వు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒక్కో విధంగా సెల‌వులు మంజూరు చేస్తారు. మొత్తం 17 రోజులు సెల‌వులు అన్ని రాష్ట్రాల‌కు ఒకేవిధంగా వ‌ర్తించ‌వు. దీపావ‌ళి, గురునాన‌క్ జ‌యంతి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు ప‌నిచేయవు.

About Author