PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో 175 మంది ఖైదీలు విడుద‌ల‌కు సిద్ధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవిత ఖైదు పడ్డ 175 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టాండింగ్‌ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. హోమ్‌ శాఖ కార్యదర్శి హరీష్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

                                            

About Author