PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వంగ‌వీటి రాధాకు 2+2 గ‌న్ మెన్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌న‌ను చంపేందుకు కొంద‌రు ఇటీవ‌ల రెక్కి నిర్వ‌హించార‌ని మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు 2+2 గ‌న్ మెన్లు కేటాయిస్తు ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. సీఎం జ‌గ‌న్ ను క‌లిసిన మంత్రి కొడాలి నాని ఈ విష‌యాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గన్ మెన్లు ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించిన‌ట్టు కొడాలి నాని తెలిపారు. వెంట‌నే భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఇంటెలిజెన్స్ డీజీకి ఆదేశించారు. రాధా పై ఎవ‌రు రెక్కీ నిర్వ‌హించారో ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని ఆదేశించారు.

                                   

About Author