NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే అభ్యర్థి సమక్షంలో వైసీపీలో 20 కుటుంబాలు చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం శిల్పా ఎస్టేట్ నందు వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక  సమక్షంలో నందవరం మండలంలోని మిట్టసోమపురం గ్రామానికి చెందిన టీడీపీ,బీజేపీ నుండి స్వామిదాసు, పెద్దలింగన్న,లాజర్,యెహోను, ఆదాము, లింగమూర్తి, పక్కిరప్ప,మెసేక్, పౌలయ్య,మత్తయ్య,దావీదు,సుదర్శనం, రత్నమయ్యా,మోజేష్,జాను,విజయ్,రాజు,చాకలి శ్రీనివాసులు,దేశాము, అబ్లీషేమ్, పేతురు,ఏపాన్, బోయ ఉరుకుందు వీరితో పాటు 20 కుటుంబాలు వైస్సార్సీపీలోకి చేరారు వీరిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన శ్రీమతి బుట్టా రేణుక , బుట్టా ప్రతుల్ ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నందవరం మండల అధ్యక్షులు శివారెడ్డి గౌడ్ ,మిట్టసోమపురం సర్పంచ్ నరసింహులు, మాజీ సర్పంచ్ వెంకటేష్, చిన్న రాముడు,చిన్న లింగన్న,బోయ సీను,నరసింహులు,రామంజీయులు,టి.పి.బొజ్జన్న,గట్టు రామాంజనేయులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author