అమరావతి: ఏప్రిల్ 1న గుంటూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. భారత్ పేట వార్డులోని సచివాలయంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు....
Day: March 29, 2021
నెల్లూరు: తిరుపతి ఉపఎన్నికకు వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ వేశారు. నెల్లూరు వైసీపీ ఆఫీసులో వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళి అర్పించి.. అనంతరం వీఆర్ సెంటర్...
తిరుపతి: అధికార పార్టీ వారు కానీ, వాలంటీర్లు కానీ ప్రభుత్వ పథకాలు రావంటూ బెదిరిస్తే తనకు ఫోన్ చేయాలని కోరారు తెలుగు దేశం నేత కింజారపు అచ్చెన్నాయుడు....
గడ్చిరోలి : గడ్చిరోలి జిల్లా కోబ్రామెండ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఐదుగురు మావోయిస్టుల్లో...
నగరి: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స కోసం ఆమె ఆస్పత్రికి చేరినట్టు ఆమె భర్త సెల్వమణి తెలిపారు. ఈ మేరకు ఆయన...