పల్లెవెలుగు వెబ్: కర్నూలు మండలం లక్ష్మీపురం జగన్నాథ గట్టుపై డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో మొక్కలు నాటారు. గట్టుపై చెత్తను తొలగించి..చదును చేశారు. ఈ సందర్భంగా...
Month: January 2022
పల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి విరుద్దంగా ప్రభుత్వం నడుస్తోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విమర్శించారు. ఉద్యోగులు రాజ్యాంగంలో భాగమేనని.. వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని...
పల్లెవెలుగువెబ్ : దేశంలోనే అతిపొడగరిగా గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రతాప్...
పల్లెవెలుగువెబ్ : న్యూజిలాండ్ లో కరోన కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కరోన ఆంక్షల్ని కఠినతరం చేసింది. కఠిన నిబంధనల నేపథ్యంలో న్యూజిలాండ్...
పల్లెవెలుగువెబ్ : మామిడి, బొప్పాయి వంటి పండ్లను మాగబెట్టేందుకు ఇథెపా సాచెట్స్ వినియోగం సబబేనని తెలంగాణ హైకోర్టు తేల్చింది. క్రిమిసంహారక మందుల్లో వినియోగించే ఈథెఫోన్ను వినియోగించి ఫలాలను...