NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ ఎన్జీవో సంఘ 21 వ మహా సభలు

1 min read

– వ్యాపారవేత్త గంటా కోటేశ్వరరావు ను ఆహ్వానం పలికిన ఎన్జీవో నాయకులు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  ఎన్జీవో సంఘ 21 వ మహా సభలకు హాజరు కావాలని ప్రముఖ వ్యాపారవేత్త   మణికంఠ కన్స్ట్రక్షన్స్ అధినేత  గంటా కోటేశ్వరరావు ను ప్రత్యేకంగా ఏపీ ఎన్జీవో నాయకులు అధ్యక్ష కార్యదర్శులు చోటగిరి శ్రీనివాస్, నేరుసు రామారావు మరియు ఏలూరు తాలూకా సంఘ నాయకులు ఆహ్వాన ఆహ్వానం పలికారు.

About Author