PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

23 మంది ఆర్బీకే అసిస్టెంట్లు స‌స్పెండ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చేపల చెరువుల్లో వరి పండించినట్టు ఈ-క్రాప్‌ నమోదులో అవకతవకలకు పాల్పడినందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 23 మంది ఆర్బీకే అసిస్టెంట్లను జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి సోమవారం సస్పెండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో 10 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఈ-క్రా్‌పలో తప్పుగా నమోదు చేశారు. అలాగే ఒక ఎకరం పైబడి ఈ-క్రా్‌పలో తప్పుగా నమోదు చేసిన మరో 84 మంది ఆర్బీకే అసిస్టెంట్లకు చార్జీ మోమోలు జారీ చేశారు.

                                            

About Author