NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుద్యోగం వల్ల 25,000 మంది ఆత్మహత్య !

1 min read

పల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం హృదయ విదారక​ విషయాన్ని వెల్లడించింది. మూడేళ్లలో (201-2020) దేశంలో నిరుద్యోగం కారణంగా 25,000 మంది ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. ఇందులో ఉద్యోగం రాలేదని 9,140 మంది ఆత్మహత్య చేసుకోగా.. 16,091 మంది నిరుద్యోగం వల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారట. మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం పార్లమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

          

About Author