PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

288 టెట్రా  ప్యాకెట్లు… కర్ణాటక మధ్యం స్వాధీనం

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద : పెద్ద గోనెహళ్ గ్రామానికి చెందిన నీలకంఠ అనే వ్యక్తి 288 టెట్రా  ప్యాకెట్ల కర్ణాటక మధ్యమును  ప్రజలకు అమ్ముట కొరకు తన వామిదొడ్డిలో పెట్టుకొని  ఉండగా హోళగుంద పోలీస్ స్టేషన్ ఎస్సై జి ,పెద్దనాయుడుచే కనిపెట్టబడి అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడమైనది.

About Author