PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

3 రాజ‌ధానులు రెఫ‌రెండంగా అసెంబ్లీ ర‌ద్దు చేయాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ‌మ‌వుతున్న వేళ‌… ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ బుధ‌వారం ఓ కీల‌క అంశాన్ని ప్ర‌స్తావించింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు 3 రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌తోనే వెళ‌తామ‌ని వైసీపీకి చెందిన కొంద‌రు కీల‌క నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేసిన అంశాన్ని గుర్తు చేసిన టీడీపీ… 3 రాజ‌ధానుల రెఫ‌రెండ‌మ్‌గా అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసింది. 3 ముక్క‌ల రాజ‌ధానిపై జ‌గ‌న్‌కు న‌మ్మ‌కం ఉంటే త‌క్ష‌ణ‌మే అసెంబ్లీని ర‌ద్దు చేయాలని టీడీపీ కోరింది.

                               

About Author