PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

30 మంది యువత జనసేన పార్టీలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం: ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం,కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21 వ వార్డు బోయ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 30 మంది యువత JanaSena Party సిద్దాంతాలు, Pawan Kalyan గారి ఆశయాలు నచ్చి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చింతా సురేష్ బాబు గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ నాయకులు బజారి,సుధాకర్,షబ్బీర్, సతీష్,భాస్కర్ పాల్గొన్నారు.

About Author