PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దసరా సెలవుల్లో..రాష్ట్రంలో 4వేల ప్రత్యేక బస్సులు!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: రాష్ట్రంలో ఈనెల 11నుంచి 16వ తేదీ దాకా ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. కాగా 9, 10వ తేదీల్లో రెండోశనివారం, ఆదివారం సెలవుదినాలు కలిసిరావడంతో దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టసీ ఏండీ తిరుమలరావు ప్రకటించారు. అయితే ప్రత్యేకంగా నడిచే బస్సుల్లో ప్రయాణికులు 50శాతం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారుః. అయిదే సాధారణ రోజువారీ బస్సు సర్వీసుల్లో ఛార్జీలు యధాతథంగా ఉంటాయని పేర్కొన్నారు.

About Author