PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భవ దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: గోపవరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భవ దినోత్సవం. మహానంది మండలం గోపవరం లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోపవరం గ్రామంలో ఎన్టీఆర్ పటానికి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఎగరవేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చింతం రాముడు యాదవ్ మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత సెక్రటరీ నంద్యాల పార్లమెంట్ చింతం క్రాంతి కుమార్ యాదవ్ మల్లెల వెంకటేశ్వర్లు మల్లెల హరీష్ కుమార్ ముత్త మదన్ చింతం ఉమా మహేష్ మరియు గోపవర గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.

About Author