PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

14 నుండి 20 వరకు 46వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు..

1 min read

– సంస్థ చైర్మన్ చీర్ల పద్మశ్రీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు 46వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చీర్ల పద్మశ్రీ , రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యులు వై నరసింహారావు శుక్రవారం జిల్లా గ్రంథాలయంలో  కార్యదర్శి ఎం శేఖర్ బాబు  సిబ్బందితో కరపత్రాలను ఆవిష్కరించారు. 56వ గ్రంథాలయ వారోత్సవాల నిర్వహణ కు జిల్లాలో అన్ని గ్రంథాలయాలలో ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలని గ్రంథాలయ అధికారులకు చైర్మన్ పద్మశ్రీ సూచించారు.

About Author