PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50 వేల రూ.. క్రికెట్ క్రీడా సామాగ్రి పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్  కౌతాళం : కతాళం మండల కేంద్రమైన   కార్యక్రమం నిర్వహించగా ఆదివారం రోజున గౌరవ ఎమ్మెల్యే శ్రీ. వై.బాల నాగిరెడ్డి సహకారంతో గ్రామం లోని యువకులకు సుమారు 50 వేల రూపాయలతో   క్రికెట్ క్రీడా సామాగ్రిలను మండల కన్వీనర్ శ్రీ దేశాయ్ ప్రహల్లధ్ ఆచారి ఆద్వరంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నకు సర్పంచ్ పాల్ దినకర్, వైస్ ఎంపీపీ బుజ్జీ స్వామి,చౌదరీ బసవ, ఉప సర్పంచ్  సక్రి తిక్కయ్య, చైర్మన్ వడ్డే రామన్న, మాజీ సర్పంచ్ అవతారం మరియు నాయకులు ఉమాపతి, భీమేష్, సమ్మధ్, రాజ్ఆహ్మధ్, వార్డ్ మెంబర్ రామకృష్ణ, సుమన్, యాలీ ఖాసీం,  బాషా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author