PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

55లక్షల రూ. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం కర్నూలు నగరంలోని 2వ వార్డు నందు ఖల్లా విధి లో సి.సి.రోడ్లు, సి.సి.కాలువలు కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ నగర మేయర్ బి.వై రామయ్యా ,డిప్యూటీ మేయర్ సిద్దా రేణుక , స్థానిక వార్డు ఇంచార్జి జిల్లా వాక్ఫ్ బోర్డు మెంబర్ ఫైరోజ్ ,రైల్వే ప్రసాద్  వైస్సార్సీపీ నాయకులుఅంచనా  55లక్షలు రూ!! వేశారు.  స్థానిక 2వ వార్డు ఇంచార్జి జిల్లా వాక్ఫ్ బోర్డు మెంబర్ ఫైరోజ్ , వార్డు నాయకులు చాంద్ , అనురాధ , ఖాజా ఖాన్ ,రవి ప్రకాష్ ,ఖాదర్ ,యూసుఫ్ , హనుమంత్ రావు ,సురేష్ ,అర్షియా , జేమ్స్ , ఖాద్రి, మున్సిపల్ సిబ్బంది వైస్సార్సీపీ ముఖ్యనాయకులు,  మున్సిపల్ అధికారులు,తదితరులు  పాల్గొన్నారు.

About Author