PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎంకు 61 మంది ప్ర‌ముఖుల లేఖ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిజాబ్ వివాదం, హిందూ పండుగల్లో ముస్లిం దుకాణదారులపై నిషేధం వంటి వరుస పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి 61 మంది ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. వీరిలో రచయితలు, సామాజిక కార్యకర్తలు కూడా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో వారంతా కోరారు. భగవద్గీతను రాష్ట్ర పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడానికి బదులు విద్యార్థులకు రాజ్యాంగం గురించి నేర్పించాలని కూడా వారు సూచించారు.

                                                 

About Author