PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరులో 61 నూతన పింఛన్లు మంజూరు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో 61 నూతన పింఛన్లు మంజూరు అయ్యాయి వీటిలో వికలాంగులు 11,వృద్ధాప్య పింఛన్లు 28,వితంతు పింఛన్లు 22 మంజూరు అయ్యాయని ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి తెలిపారు.గ్రామాల వారీగా పింఛన్లు మంజూరు ఆయన వివరాలు:చెరుకుచెర్ల రెండు, చింతలపల్లి-4,కాజీపేట-1, చౌటుకూరు-3,49 బన్నూరు-1, దేవనూరు-7,సుంకేసుల-3, కడుమూరు-6,మాసపేట-4, ఉప్పలదడియ-1, కలమందల పాడు-2, మిడుతూరు-7,పీరు సాహెబ్ పేట-1,నాగలూటి-1,పైపాలెం-2, తలముడిపి-6,అలగనూరు-3 రోళ్లపాడు-2,బైరాపురం-2, వీపనగండ్ల-3 పింఛన్లు మంజూరు అయ్యాయి.ఈనెల 5వ తేదీన శుక్రవారం ఉ 10:30 కు మిడుతూరు మండల కేంద్రమైన వెలుగు పొదుపు లక్ష్మి ప్రాంగణంలో నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ గారి చేతుల మీదుగా పింఛన్లు మంజూరు అయిన వారందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు.

About Author