NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాత్రికి రాత్రే అకౌంట్లోకి రూ. 65 ల‌క్ష‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియాకు చెందిన తారిఖ్ షైక్ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం ఖతర్ వేళ్లాడు. అక్కడ ఓ సంస్థలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో లక్కీ లాటరీ ద్వారా తన జీవితం మారుతుందని భావించాడు. ఫ్రెండ్స్‌తో కలిసి లాటరీ టికెట్లను కొనడం ప్రారంభించాడు. తాజాగా తన రెండేళ్ల కొడుకు ద్వారా లాటరీ టికెన్‌ను సెలెక్ట్ చేయించి.. దాన్ని కొనుగోలు చేశాడు. దీంతో తాజాగా తీసిన బిగ్ టికెట్స్ వీక్లీ డ్రాలో ఏకంగా సుమారు రూ.65.52లక్షలు గెలుచుకున్నాడు.

                                          

About Author