PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

8 బాక్సుల  కర్ణాటక మధ్యం పట్టివేత…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  ఉదయము నేరనికి గ్రామానికి చెందిన 1) టాక్రియా నాయక్ 2) దుర్గా నాయక్ మరియు 3) పరమేష్ నాయకులు 8 బాక్సుల  కర్ణాటక మధ్యమును తమ రెండు మోటార్ సైకిల్ పై రారావి  నుండి నేరనికి తాండాకు తరలిస్తుండగా హోలగుంద  ఎస్సై జి పెద్దయ్య నాయుడు  తన సిబ్బంది సహాయంతో వారిని హెబ్బటం  గ్రామం ఊరు బయట కురుకుంద రోడ్డు లో  అరెస్టు చేసి 768 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు మరియు రెండు మోటార్ సైకిల్ లను స్వాధీనంలోకి తీసుకొని కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు పంపడమైనది.

About Author