NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో పలు విద్యాసంస్థల బస్సులపై 8 కేసులు నమోదు

1 min read

ఉప రవాణా కమిషనర్ షేక్ డిటిసి కరీం

ఫిట్నెస్,పొలేషన్,డ్రైవింగ్ లైసెన్స్ ల పై తనిఖీలు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు   : ఏలూరు జిల్లాలోవిద్యాసంస్థల బస్సులపై 8 కేసులులు నమోదు ఉప రవాణా కమిషనరు షేక్.కరీమ్ ఆదేశాల మేరకు బుధవారం ఏలూరు జిల్లాలోని పలు విద్యా సంస్థల బస్సులను మోటారు వాహనాల తనిఖీ అధికారులు తనిఖీ చేశారు. ఫిట్నెస్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన  భీమా తదితర వాటిని పరిశీలించి, 8 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ కరీమ్ తెలిపారు. ఈ తనిఖీల్లో వాహనాల తనిఖీ అధికారులు  ఎస్.బి.శేఖర్, వై.సురేష్ బాబు, వై.ఎస్.వై.కళ్యాణి పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *