PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాల్పుల క‌ల‌క‌లం..8మంది మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కాలిఫోర్నియాలోని సాన్ జోస్ లో కాల్పుల క‌ల‌క‌లం రేగింది. ఈ దుర్ఘట‌న‌లో 8 మంది పౌరులు మృతి చెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. సిలీకాన్ వ్యాలీ బ‌స్సు, లైట్ రైలు సేవ‌లు అందించే వ్యాలీ ట్రాన్స్పోర్టేష‌న్ అథారిటీ ఉద్యోగి సామ్ కాసిడి ఈ ఘ‌ట‌న‌కు పాల్పడ్డాడు. బుధ‌వారం ఉద‌యం త‌న స‌హోద్యోగుల మీద కాసిడి కాల్పులు జ‌రిపి… ఎనిమిది మందిని హ‌త‌మార్చాడు. ఈ త‌ర్వాత కాసిడి కూడ చ‌నిపోయాడు. కాసిడి ఎలా చ‌నిపోయ‌డ‌న్న విష‌యం ఇంకా తెలియ‌రాలేదు.

About Author