PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

8 యూట్యూబ్ చానెళ్ల పై వేటు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఎనిమిది యూట్యూబ్ చానళ్ళను కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధించింది. వీటిలో ఒకటి పాకిస్థాన్ నుంచి పని చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఈ చానళ్ళ వ్యూవర్‌షిప్ 114 కోట్లకు పైగానే ఉంది. 85.73 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ కంటెంట్ మానిటైజ్ అయింది. ఈ వివరాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రటకనలో వెల్లడించింది.

                                         

About Author