PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో కరోనతో 9 మంది మృతి

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో కొత్తగా 3,396 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది మృతి చెందారు. ఏపీలో 23,00,765కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు 14,655 మరణాలు సంభవించాయి. ఏపీలో 78,746 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా నుంచి 22,07,364 మంది రికవరీ చెందారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

           

About Author