PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

9 మంది ఎంపీలు, 49 మంది ఎమ్మెల్యేలు.. వేరే పార్టీతో ట‌చ్ లో !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా 9 మంది వైసీపీ ఎంపీలు, 49 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలతో టచ్‌లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. వ్యాపారులు రాజకీయాల్లోకి రావడం వల్లే అమరావతికి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్రానికి మెజార్టీ ఉంది కదా అని హక్కులను వదిలేస్తారా? అని శివాజీ ప్రశ్నించారు. ఈ రోజుల్లో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని శివాజీ నిలదీశారు.

                                           

About Author