NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం జ‌గ‌న్ కు కేవీపీ లేఖ‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: పోలవరం నిర్మాణంలో ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను రాష్ట్రానికి వదిలేసి కేంద్రం చోద్యం చూస్తోందని మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత కేంద్రం తీసుకునేలా ఒత్తిడి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.

                                      

About Author