నేడు గోడపత్రికల ఆవిష్కరణ
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/12-7.jpg?fit=550%2C594&ssl=1)
పల్లెవెలుగు వెబ్ మహానంది : మహాశివరాత్రి ఉత్సవాల గోడపత్రికలను నేడు ఆవిస్కరించనున్నట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి శుక్రవారం తెలిపారు. క్షేత్రంలో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మో త్సవాలు నలుమూలల తెలిపేలా పోస్టర్లను ఊరూరా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటలకు కళ్యాణ మండపం వద్ద పోస్టర్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.