NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

1 min read

ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు

చెన్నూరు, న్యూస్​ నేడు: మండలములోని  ఆదరణ(పనిముట్లకు) సంబంధించి కులవృత్తుల వారికి,కళాకారులకు, ఆదరణ పథకం కింద ప్రభుత్వం పనిముట్లను అందజేయడం జరుగుతుందని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాకారులకు, కులవృత్తులకు పనిముట్లు అందచేయుటకు గాను, “కులసంఘాలు  కళాకారులతో గురువారం మధ్యాహ్నం   3.00 గంటలకు చెన్నూరు మండల ప్రజా పరిషత్   కార్యాలయము నందు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కులవృత్తులు, కళాకారులు, కుల సంఘాలు హాజరై ఈ ఆదరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *