PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రేడ్ వన్  సూపరింటెండెంట్ గా S.P.సావిత్రిబాయి కి పదోన్నతి

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్1 గా పదోన్నతి పొందిన శ్రీమతి.SP.సావిత్రిబాయికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆసుపత్రికి మంచి సేవలు అందించాలని వారికి తెలియజేశారు.ఆసుపత్రిలో నర్సింగ్ టీం సేవలను మరింత మెరుగపరచాలని నూతన నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 పదోన్నతి  పొందిన సావిత్రిబాయికి తెలిపారు.ఆసుపత్రికి  వచ్చే పేషెంట్లకు మెరుగైన సేవలు చేసి ప్రజల నుంచి మన్ననలను పొందాలని వారికి సూచించారు.పదోన్నతి పొందిన సందర్భంగా ఆమె  మెరుగైన నర్సింగ్ సేవలను అందిస్తాము అని తెలిపారు.ఈ కార్యక్రమానికి  నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1, శ్రీమతి.S.P.సావిత్రి బాయి, నర్సింగ్ స్టాఫ్, డి.మంజుల దేవి, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్,  డా.సి.ప్రభాకర రెడ్డి,  తెలిపారు.

About Author