PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రషర్ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి..

1 min read

క్రషర్ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి..

పల్లెవెలుగు  వెబ్ గడివేముల: గడివేముల మండల పరిధిలోని గని గ్రామం వద్ద ఉన్న క్రషర్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు ఆదివారం కావడంతో పాణ్యం  గురుకుల పాఠశాలలో చదువుతున్న తన కొడుకుని చూసి   తిరిగి వస్తుండగా క్రషర్ ఫ్యాక్టరీ నుంచి ట్రాక్టర్ లోడ్ తో వస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో. ఎల్కే తాండ గ్రామానికి చెందిన. జె రాజు నాయక్..38. అక్కడికక్కడ మృతి చెందాడు . మృతునికి ఐదుగురు సంతానం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

About Author