PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘర్షణ పడ్డ ఇద్దరిపై కేసు నమోదు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండలం పెసరవాయి గ్రామం నకు చెందిన ఏర్రగుడి శాంతమ్మ ఇంటి వద్ద వున్న వేప చెట్టుకు ఎవ్వరో నిప్పు పెట్టడంతో అదే విషయం పై ఎర్రగుడి యోహన్ మరియు పేసల ప్రశాంత్ లు గొడవ పడగా ఇరువురి కేసు నమోదు చేసినట్టు ఎస్సై బీ టీ వెంకటసుబ్బయ్య తెలిపారు.

About Author