PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ళ్లీ మంకీపాక్స్ కేసు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఢిల్లీలో శుక్రవారం మరో మంకీపాక్స్ కేసు వెలుగుచూసింది. నైజీరియా దేశానికి చెందిన పౌరుడికి మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఢిల్లీలో మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరింది. 30 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ పాజిటివ్ తేలడంతో ఆమెను ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు.లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో ప్రస్థుతం మంకీపాక్స్ తో ఐదుగురు రోగులు చికిత్స పొందుతున్నారు. మరో నైజీరియన్ మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు.

                                             

About Author