PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియ‌న్ ఆర్మీ కీల‌క నిర్ణ‌యం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సరిహద్దులో ఆర్మీ సామర్థ్యాల పెంపునకు వ్యూహాత్మకంగా తేలికపాటు ‘జోరావార్’ యుద్ధట్యాంకులు, డ్రోన్లను పెద్ద సంఖ్యలో సేకరించాలని నిర్ణయించింది. ఇందు కోసం ‘ప్రాజెక్ట్ జోరావార్’ను ప్రారంభించినట్టు ఆర్మీ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. ఈ ప్రాజెక్టులో 350కిపైగా దేశీయ తయారీ ‘జోరావార్’ యుద్ధట్యాంకులను ఆర్మీ సమకూర్చుకోనుంది. తక్కువ బరువుండే ఈ ట్యాంకులను వాయుమార్గంతోపాటు భూతలంపై కూడా సులభంగా తరలింపునకు వీలుంటుంది.

                                             

About Author