NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యస్.టి.యు వీరబల్లి మండల అధ్యక్షుడుగా ఏ ధర్మారెడ్డి ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ అన్నమయ్య  బ్యూరో:  అన్నమయ్య జిల్లా కేంద్రంలో రాయచోటి డైట్ కళాశాల యందు జరిగిన ఎస్ టి యు  రాయచోటి రీజియన్ సమావేశములో వీరబల్లి మండలం ఎస్ టి యు సీనియర్ నాయకులు  యస్.రంగారెడ్డి, బి.నాగేశ్వర్ రెడ్డి, ఆర్.రఘుప్రసాద్  మరియు  ఎస్టీయు కుటుంబ సభ్యులు వీరబల్లి మండలం యస్టి యు అధ్యక్షునిగా ఎ.ధర్మారెడ్డి ని ఎన్నుకొన్నట్లు తెలిపారు.మండల   ప్రధాన కార్యదర్శిగా వై.రామాంజుల్ రెడ్డి ని ఆర్థిక కార్యదర్శిగా యస్.గయాజ్ అహ్మద్ ను  సి.పి.యస్ కన్వినర్ గా టి. సుధాక రరెడ్డి లను ఏక గ్రీవముగా ఎన్నికైనట్లుఏ ధర్మారెడ్డి తెలిపారు..ఈ ఎన్నికను ఎన్నికల అధికారి వై.రవీంధ్రారెడ్డి  ఆమోదించడము జరిగింధన్నారు. ఈ సందర్భంగా నూతనంగా మండల ఎస్ టి యు అధ్యక్షుడిగా  ఎన్నుకోబడిన వారు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన ఎస్టియు నాయకులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

About Author