PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాగంటి క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రముఖ గాయకుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం లో వీర నరసింహారెడ్డి సినిమాలో జై బాలయ్య అనే పాటను రచించిన కరీముల్లా వారి బృందం ఉమామహేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు వారిని బనగానపల్లె నియోజకవర్గం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు రాయలసీమ సలాం సగరువంగా సన్మానించారు ఆయన వారి బృందాన్ని ఆదరించి శాలువలతో సన్మానించారు ఈ మహా క్షేత్రాన్ని మేము దర్శించుకోవడం మహాభాగ్యమని కొని ఆడారు ఇంకా ఆహ్లాదకరమై నటువంటి ప్రదేశంలో మేము ఒక పాటను కూడా చిత్రగ్రీంచామని ఆయన అన్నారు రాబోయే కాలంలో యాగంటి క్షేత్రం సినిమాలకు నిలయంగా మారాలని భగవంతుని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ బనగానపల్లె నియోజకవర్గ తెలుగుదేశం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు రాయలసీమ సలాం యువ నాయకుడు హర్షద్ తదితరులుపాల్గొన్నారు.

About Author