PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా పునరుత్థాన పండుగ

1 min read

 పల్లెవెలుగు,వెబ్ మిడుతూరు:మండలంలోని అన్ని గ్రామాలలో క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలతో యేసు పునరుత్థాన పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని 49 బన్నూరు,చౌటు కూరు,కడుమూరు,ఉప్పలదడియా తదితర గ్రామాల్లో ఆర్.సి.ఎం చర్చిలలో విచారణ గురువు ఫాదర్ శ్యామ్ కుమార్ దివ్యబలిపూజ ను సమర్పించి వాక్య పరిచర్య చేశారు. మన పాపముల కొరకు గాను యేసుక్రీస్తు శుక్రవారం నాడు మరణించి మూడవ రోజు అయిన ఆదివారం రోజున మనలను రక్షించడం కొరకు ఆయన తిరిగి సమాధిలో నుండి లేచినాడు (పునరుత్థానుడయ్యాడు)రాత్రి మరియు పగలంతా కూడా దేవుని సేవలో తరించారు.

About Author