PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టభద్రుడు ఎమ్మెల్సీ గెలుపు కోసం ప్రచారం

1 min read

– మీసాల ప్రేమ్ కుమార్
పల్లెవెలుగు వెబ్ కోడుమూరు: కోడుమూరు నియోజకవర్గo గార్గేయపురo లో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్ర గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ పట్టభద్రుల ఓటర్లకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు గరీబ్ కళ్యాణ్ యోజన హర్గర్ నాలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉజ్వల యోజన గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం వంటి అనేక పథకాలను వివరిస్తూ గత మూడు నెలల సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్న లో ప్రభుత్వ ఉద్యోగులకు యువతకు ఉద్యోగ నిరుద్యోగ భత్యాలు ఇవ్వడం లేదని దళిత వర్గాల కు అనేక పథకాలను రద్దుచేసి తీరని అన్యాయం చేసిందని యువతను గాలికి వదిలేసిందని ప్రజలకు వివరించడం అయినది బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్ర గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ పట్టభద్రుల ఓటర్లకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు గరీబ్ కళ్యాణ్ యోజన హర్గర్ నాలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉజ్వల యోజన గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం వంటి అనేక పథకాలను వివరిస్తూ గత మూడు నెలల సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్న లో ప్రభుత్వ ఉద్యోగులకు యువతకు ఉద్యోగ నిరుద్యోగ భత్యాలు ఇవ్వడం లేదని దళిత వర్గాల కు అనేక పథకాలను రద్దుచేసి తీరని అన్యాయం చేసిందని యువతను గాలికి వదిలేసిందని ప్రజలకు వివరించడం కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ మీసాల ప్రేమ్ కుమార్ గారు ,రాష్ట్ర మహిళా కార్యదర్శి గీతా మాధురి గారు ,కర్నూల్ రూరల్ మండల అధ్యక్షుడు బెస్త ఈరన్న గారు ,మండల ప్రధాన కార్యదర్శి సద్దుల మధు కిషోర్ గారు, మండల ఉపాధ్యక్షుడు శంకర్ రెడ్డి గారు, మరియు ప్రేమానంద్ గారు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బాల్చంద్ గారు, యువ మోర్చా మండల అధ్యక్షుడు భూపాల మధుగారు, జిల్లా ఓబీసీ మోర్చా కోశాధికారి మహేంద్ర గారు, జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు మౌలాలి గారు, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడు శివ నాయుడు గారు, బూత్ అధ్యక్షులు గణేష్ గారు, మహేష్ గారు, మరియు కార్యకర్తలు పాల్గొనడమైనది.

About Author